ఏపీ ప్ర‌జ‌ల‌కు మోదీ గుడ్ న్యూస్

50చూసినవారు
ఏపీ ప్ర‌జ‌ల‌కు మోదీ గుడ్ న్యూస్
ఏపీ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ గుడ్ న్యూస్ అందించారు. ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన ఎన్డీయే కూట‌మిని ఉద్దేశించి గుడ్ న్యూస్ పోస్ట్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్డీయేకు ఒక అసాధారణమైన తీర్పును ఇచ్చింది! రాష్ట్ర ప్రజల ఆశీస్సులకు ధన్యవాదాలు. ఈ ఘన విజయం కోసం క‌ష్ట‌ప‌డిన చంద్ర‌బాబు, ప‌వ‌న్, జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను నేను అభినందిస్తున్నాను. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాం, రాబోయే కాలంలో రాష్ట్రం అభివృద్ధి చెందేలా చూస్తామంటూ ఆయ‌న త‌న అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్