ఇక ఏపీ రాజధాని ఇదే!

33085చూసినవారు
ఇక ఏపీ రాజధాని ఇదే!
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణం చేయనుండటంతో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తారనే చర్చ మొదలైంది. 2014లో గెలుపొందిన తర్వాత బాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి సచివాలయం, హైకోర్టును నిర్మించారు. 2019లో జగన్ సీఎం అయ్యాక రాజధాని తరలింపును తెరపైకి తెచ్చారు. ఈనాటి వరకు ఏపీ రాజధాని ఏంటనే ప్రశ్నకు సమాధానం ఇక దొరికిందనే చెప్పాలి. అమరావతికి పూర్వ వైభవం లభిస్తుందని, రాజధాని పనులు ఊపందుకుంటాయని శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

సంబంధిత పోస్ట్