పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్

57చూసినవారు
పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్
లోక్‌సభ ఎన్నికలకు ముందు పంజాబ్ కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. లూథియానాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రవ్‌నీత్ సింగ్ బిట్టు మంగళవారం బీజేపీలో చేరారు. అనంతరం మాట్లాడిన రవ్‌నీత్ సింగ్.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు. నేను సొంత రాష్ట్రాన్ని ప్రధాని మోదీ నాయకత్వంలో అభివృద్ధి చేసుకుంటాను’ అని రవ్‌నీత్ చెప్పారు.

సంబంధిత పోస్ట్