బిల్కిస్ బానో కేసు దోషులకు సుప్రీం కోర్టు షాక్

59చూసినవారు
బిల్కిస్ బానో కేసు దోషులకు సుప్రీం కోర్టు షాక్
గుజరాత్‌లోని గోద్రాలో 2002లో జరిగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి ఆమె కుటుంబాన్ని చంపిన కేసులో దోషులకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. దోషులు రాధేశ్యామ్ భగవాన్‌దాస్, రాజుభాయ్ బాబులాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. 2022లో గుజరాత్ ప్రభుత్వం దోషుల బెయిల్ పిటిషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇరువురు సుప్రీం కోర్టు మెట్లెక్కారు.

సంబంధిత పోస్ట్