మ్యాచ్‌ ఫిక్సింగ్‌ లేకుండా బీజేపీ 400 దాటడం అసాధ్యం: రాహుల్‌

77చూసినవారు
మ్యాచ్‌ ఫిక్సింగ్‌ లేకుండా బీజేపీ 400 దాటడం అసాధ్యం: రాహుల్‌
ఎటువంటి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ లేకుండా బీజేపీ 400 సీట్ల లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా బ్లాక్‌’ లోక్‌తంత్ర బచావో ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల సన్నాహాల మధ్యలో పార్టీ బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేశారు. మేము ప్రచారం చేయాలి. కార్యకర్తలను రాష్ట్రాలకు పంపాలి, పోస్టర్లు అంటించాలి. మరోవైపు మా ఖాతాలు నిలిచి పోయాయి. ఇవేం ఎన్నికలు’’ అని రాహుల్‌ మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్