సీఎంను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది: సంజయ్ సింగ్

77చూసినవారు
సీఎంను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది: సంజయ్ సింగ్
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆప్ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. సీఎం కేజ్రీవాల్‌ను చంపేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్‌ షుగర్‌ 8 సార్లు 50 కంటే కిందకు పడిపోయిందని అన్నారు. ఇలాగే, కొనసాగితే, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోమాలోకి వెళ్ళే విధంగా అతని ఆరోగ్యం దిగజారిపోతుందన్నారు.

సంబంధిత పోస్ట్