వందే భారత్ రైలులో భజన చేస్తూ ప్రయాణించిన బీజేపీ నేత మాధవీలత (వీడియో)

78చూసినవారు
తిరుమల లడ్డూ వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై హిందూ సంఘాలు, ఏపీలోని కూటమి ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి మాధవీలత వందే భారత్ రైలులో భజన చేస్తూ హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్