బీజేపీ ఒడిశా అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల

81చూసినవారు
బీజేపీ ఒడిశా అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల
ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన నాలుగో జాబితాను శనివారం విడుదల చేసింది. 8 మంది సభ్యుల జాబితాను తాజాగా ప్రకటించింది. టెల్కోయ్ నుంచి డాక్టర్ ఫకీర్ మోహన్ నాయక్, చంపువా: మురళీ మనోహర్ శర్మ, బస్తా: రవీంద్ర ఆండియా, బాసుదేవ్‌పూర్: బనికల్యాణ్ మొహంతి, హిందోల్: సీమ్రాణి నాయక్, సాలిపూర్: అరిందమ్ రాయ్, కేంద్రపరా: గీతాంజలి సేథి, ఖుర్దా: ప్రశాంత కుమార్ జగదేవ్ పోటీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్