రానున్న 5 రోజులు ముప్పు.. జాగ్రత్త: IMD

28245చూసినవారు
రానున్న 5 రోజులు ముప్పు.. జాగ్రత్త: IMD
రానున్న ఐదు రోజుల్లో తూర్పు, దక్షిణ భారతానికి తీవ్ర వడగాల్పుల ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణ, ఏపీలోని రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, ఝార్ఖండ్, బిహార్‌లో ఐదు రోజుల పాటు వడగాలులు ఉంటాయి. కోస్తాంధ్ర, పశ్చిమ యూపీలో ఈనెల 28-30 మధ్య తీవ్ర వడగాలులు వీస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, రాజస్థాన్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్