ఐదేళ్ల బాలికపై 12 ఏళ్ళ బాలుడు అత్యాచారం

59003చూసినవారు
ఐదేళ్ల బాలికపై 12 ఏళ్ళ బాలుడు అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో శుక్రవారం దారుణ ఘటన జరిగింది. ఓ కుటుంబం ఐదేళ్ల బాలికను తీసుకుని పెళ్ళికి వచ్చారు. కొద్దిసేపటి తర్వాత ఆ చిన్నారి కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో అదే పెళ్ళికి వచ్చిన 12 ఏళ్ళ బాలుడు చిన్నారిని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు విన్న స్థానికులు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు బాలుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్