ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌కు షాకిచ్చిన బీజేపీ

68చూసినవారు
ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌కు షాకిచ్చిన బీజేపీ
మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కైసర్‌గంజ్‌ సిట్టింగ్‌ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్ శరణ్‌ సింగ్‌ కు బీజేపీ షాకిచ్చింది. కైసర్‌గంజ్‌ లోక్‌సభ స్థానం నుంచి బ్రిజ్‌ భూషణ్‌ను గురువారం తొలగించి.. ఆ స్థానాన్ని ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌కు కేటాయించింది. ఈ విషయాన్నీ బీజేపీ వర్గాలు తాజాగా వెల్లడించాయి.

సంబంధిత పోస్ట్