బీఎండబ్ల్యూ సరికొత్త ఈ-స్కూటర్‌.. ధరెంతంటే?

52చూసినవారు
బీఎండబ్ల్యూ సరికొత్త ఈ-స్కూటర్‌.. ధరెంతంటే?
జర్మనీకి చెందిన ప్రీమియం వాహనాల తయారీ సంస్థ బీఎండబ్యూ భారత్‌లో తొలి విద్యుత్ స్కూటర్‌ను విడుదల చేసింది. సీఈ 04పేరిట తీసుకొచ్చిన ఈ స్కూటర్ ధర రూ.14.90 లక్షలు(ఎక్స్ షోరూం). కేవలం 2.6 సెకండ్లలో 50 కి.మీ. వేగాన్ని అందుకోనున్న ఈ స్కూటర్‌ గంటకు 120 కి.మీ. వేగంతో దూసుకుపోనుంది. దేశీయంగా తయారైన ఈ స్కూటర్‌ మెట్రోపాలిటన్‌ సిటీల్లో మాత్రమే విక్రయించనుంది. బుకింగ్‌ చేసుకున్న వారికి సెప్టెంబర్‌ నుంచి డెలివరీ చేయనుంది.

సంబంధిత పోస్ట్