సీపీఎం కేంద్ర కార్యాలయానికి చేరుకున్న సీతారాం ఏచూరి భౌతికకాయం (వీడియో)

54చూసినవారు
సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు సీతారాం ఏచూరి పార్థివదేహాన్ని తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఏకేజీ భవన్‌లో ఆయన భౌతికకాయాన్ని మధ్యాహ్నం 3 వరకు ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 4 నుంచి అంతిమయాత్ర ప్రారంభంకానుంది. ఆ తర్వాత పార్ధివదేహాన్ని ఎయిమ్స్ కు అప్పగించనున్నారు.

సంబంధిత పోస్ట్