ఏపీలో ఘోర ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

53చూసినవారు
ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతున్న ఇన్నోవా కారు టైరు పేలడంతో పల్టీలు కొట్టింది. అరగొండకు వెళ్లే రహదారి ఓవర్ బ్రిడ్జిపైన ఈ ఘటన జరిగింది. కారులో ఏడుగురితో పాటు ఒక పాప కూడా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్