ఏపీలో మూడు ప్రమాదాలు.. 12 మంది మృతి

82చూసినవారు
ఏపీలో రహదారులు నెత్తురోడుతున్నాయి. చిత్తూరు జిల్లా ఘాట్ రోడ్లు రక్తపు మరకలతో నిండిపోయాయి. మూడు రోజుల్లో మూడు డెడ్లీ యాక్సిడెంట్స్ జరిగాయి. మూడు ప్రమాదాల్లో 12 మంది మృతి చెందారు. ఈ నెల 12న కారుపై కంటైనర్ ఒరిగి పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి. శుక్రవారం లారీ, బస్సు ఢీకొని ఏడుగురు మృతి చెందారు. నేడు టైరు పేలి కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్