బాంబు పేలుడు ఘటన.. బీజేపీపై కర్ణాటక సీఎం ఫైర్

68చూసినవారు
బాంబు పేలుడు ఘటన.. బీజేపీపై కర్ణాటక సీఎం ఫైర్
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ పేలుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో నిందితులు ప్రెషర్ కుక్కర్ బాంబును ఉపయోగించారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. 'ఈ విషయంలో బీజేపీ రాజకీయం చేస్తోంది. వారి హయాంలో బాంబు పేలుళ్లు కూడా జరిగాయి. అప్పుడు బుజ్జగింపు రాజకీయాలు చేశారా..? ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని సిద్ధరామయ్య అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్