ఢిల్లీలో 20 ఆసుపత్రులు, విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు

60చూసినవారు
ఢిల్లీలో 20 ఆసుపత్రులు, విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని 20 ఆసుపత్రులు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ), ఉత్తర రైల్వే సీపీఆర్వో కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఐజీఐ విమానాశ్రయానికి ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో, బురాయి, సంజయ్‌ గాంధీ ఆసుపత్రులకు 3 గంటల సమయంలో ఈ-మెయిల్స్‌ వచ్చాయి. ఐరోపా కేంద్రంగా పనిచేస్తున్న మెయిలింగ్‌ సర్వీస్‌ కంపెనీ ‘బీబిల్‌ డాట్‌కామ్‌’ నుంచి ఈ మెయిల్స్‌ వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్