BREAKING: దారుణం.. విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

79చూసినవారు
BREAKING: దారుణం.. విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
AP: కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హైవే 67పై సెంచరీ ప్లైవుడ్ ఎదురుగా బద్వేల్‌కు చెందిన ఇంటర్ విద్యార్థినిపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. కొన ఊపిరితో ఉన్న విద్యార్థినిని స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్