1.50 గంటలకు రెండో సెషన్ పునఃప్రారంభం

84చూసినవారు
1.50 గంటలకు రెండో సెషన్ పునఃప్రారంభం
బెంగళూరులో జరుగుతున్న భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. ఇవాళ లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. అయితే, ప్రస్తుతం వర్షం తెరిపినివ్వడంతో నాలుగో రోజు రెండో సెషన్ 1.50 గంటలకు తిరిగి ప్రారంభంకానుంది. ప్రస్తుతం భారత్ స్కోరు 344/3. క్రీజులో పంత్ 53, సర్ఫరాజ్ ఖాన్ 125 ఉన్నారు. భారత్ ఇంకా 12 పరుగులు వెనుకబడి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్