BREAKING: బీఏసీ సభ్యుడిగా లావు శ్రీ కృష్ణ దేవరాయలు

76చూసినవారు
BREAKING: బీఏసీ సభ్యుడిగా లావు శ్రీ కృష్ణ దేవరాయలు
బీఏసీ సభ్యుడిగా తెలుగుదేశం లోక్‌సభ పక్షనేత లావు శ్రీ కృష్ణ దేవరాయలు నియమితులయ్యారు. ఢిల్లీలో స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన 14 మంది సభ్యులతో బీఏసీ కమిటీని ఏర్పాటు చేశారు. లోక్‌సభ సమావేశాల్లో ఏ అంశానికి ఎంత సమయం కేటాయించాలి, ఏఏ పార్టీలకు చర్చలో పాల్గొనేందుకు ఎంత సమయం ఇవ్వాలో ఖరారు చేసింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి బీఏసీలో తెలుగుదేశం పార్టీ చోటు దక్కించుకుంది.

సంబంధిత పోస్ట్