బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేక్‌అప్.. ట్రోలింగ్ తట్టుకోలేక మైనర్ బాలిక ఆత్మహత్య

67చూసినవారు
బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేక్‌అప్.. ట్రోలింగ్ తట్టుకోలేక మైనర్ బాలిక ఆత్మహత్య
ఆన్‌లైన్ ట్రోలింగ్ 12వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక ప్రాణాలను తీసింది. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. 18 ఏళ్ల యూట్యూబర్ ఆదిత్య ఎస్ నాయర్.. తన బాయ్‌ఫ్రెండ్‌‌తో విడిపోయింది. తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను వేధించారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అదే పనిగా ట్రోలింగ్ చేయడంతో ఆమె మానసికంగా క్రుంగిపోయి గత వారం ఆత్మహత్యకు ప్రయత్నించింది. చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. ఈ కేసులో ఆమె ప్రియుడు బినోయ్‌‌ ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్