పంత్ సెంచరీ మిస్

59చూసినవారు
భారత క్రికెటర్ రిషభ్ పంత్ సెంచరీ మిస్ అయ్యాడు. 99 పరుగుల వద్ద ఔటై నిరాశపరిచాడు. 105 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో రాణించాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 433/5. టీమ్ ఇండియా 77 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్