మెదక్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి 22,296 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు 19,477 ఓట్లు,
బీజేపీ రఘునందన్ రావుకు 20,754 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ పూర్తయ్యే సరికి బీఆర్ఎస్ 1542 ఓట్ల లీడ్లో ఉంది.