ప్రధాని మోదీకి బల్గేరియా అధ్యక్షుడి కృతజ్ఞతలు

53చూసినవారు
ప్రధాని మోదీకి బల్గేరియా అధ్యక్షుడి కృతజ్ఞతలు
బల్గేరియా దేశ అధ్యక్షుడు రుమెన్ రాదేవ్.. ప్రధాని మోదీ, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘సముద్రపు దొంగల చేతికి చిక్కిన రూయెన్ నౌకను, అందులోని ఏడుగురు బల్గేరియా జాతీయలను రక్షించడం కోసం భారత నౌకా దళం ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించింది. మా దేశస్థులను కాపాడినందుకు భారత నేవీ సిబ్బందికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’ అని బల్గేరియా అధ్యక్షులు ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్