ట్రక్కు ఢీకొట్టడంతో దూడ మృతి.. విలవిల్లాడిన తల్లి ఆవు (వీడియో)

67చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని సత్నాలో హృదయ విదారక ఘటన జరిగింది. ఓ బొలెరో పికప్ ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపాడు. రోడ్డుపై పడుకున్న ఆవు దూడపై నుంచి వాహనాన్ని పోనిచ్చాడు. దీంతో పికప్ ట్రక్ చక్రాల కింద నలిగి దూడ తీవ్రంగా గాయపడింది. సంఘటనా స్థలంలోనే ఆ ఆవు దూడ చనిపోయింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. తన కళ్ల ముందే దూడ చనిపోవడంతో తల్లి ఆవు బాధతో విలవిల్లాడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్