వైరల్ ఫీవర్ వల్ల రాలేకపోతున్నా.. ఏపీ ప్రజలకు రేణూ దేశాయ్ రిక్వెస్ట్ (వీడియో)

83చూసినవారు
రేణూ దేశాయ్ మాట్లాడుతూ "వరదల కారణంగా విజయవాడ, దాని చుట్టుపక్కల ప్రాంతాలు నీట మునిగాయి. ప్రభుత్వం మనుషుల ప్రాణాల్ని కాపాడడంలో నిమగ్నమైంది. అయితే మాలాంటి వాళ్ళు జంతువుల కోసం కాస్త ఎక్కువగా బాధపడుతుంటారు. ఈ వరదల్లో ఆవులు, పిల్లులు, కుక్కలు ఇలా ఎన్నో జంతువులు చిక్కుకుపోయాయి. నేను వైరల్ ఫీవర్ వల్ల రాలేకపోతున్నా.. మీకు వీలుంటే, మీరు సురక్షితంగా ఉంటే మీరు కూడా జంతువులను కాపాడండి." అని రిక్వెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్