సీఎం పై కేసు నమోదు

77చూసినవారు
సీఎం పై కేసు నమోదు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. ‘ముడా’ భూ కుంభకోణంలో సిద్ధరామయ్యపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్