52 పరుగుల ఆధిక్యంతో డిక్లేర్ ఇచ్చిన టీమిండియా

72చూసినవారు
52 పరుగుల ఆధిక్యంతో డిక్లేర్ ఇచ్చిన టీమిండియా
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 285-9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో జైశ్వాల్ 72, రాహుల్ 68, కోహ్లీ 47, గిల్ 39, రోహిత్ 23 పరుగులు చేశారు. దీంతో భారత్‌కు 52 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్సింగ్స్‌లో బంగ్లాదేశ్ 233 చేసి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ బంగ్లాను త్వరగా ఆలౌట్ చేసి మ్యాచ్ గెలవాలన్నదే భారత్ ప్లాన్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్