తిరుమలలో ముగిసిన సిట్ విచారణ

68చూసినవారు
తిరుమలలో ముగిసిన సిట్ విచారణ
తిరుమలలో సిట్ బృందం విచారణ ముగిసింది. మార్కెటింగ్ గోడౌన్‌లో రికార్డులను సిట్ బృందం పరిశీలించింది. నాలుగున్నర గంటల పాటు సిట్ విచారణ కొనసాగింది. లడ్డూ టెస్టింగ్ ప్రక్రియను కూడా అధికారులు పరిశీలించారు. విచారణ అనంతరం పద్మావతి అతిథి గృహనికి అధికారులు చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్