‘సీబీఐ విచారణకు రాలేం’

3225చూసినవారు
‘సీబీఐ విచారణకు రాలేం’
గుంటూరులో సీబీఐ విచారణకు తాము హాజరు కాలేమని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ1 చెరుకూరి రామోజీరావు, ఏ2 శైలజా కిరణ్ చెప్పినట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాల వల్ల రామోజీరావు, ఇతర కారణాల వల్ల శైలజ కిరణ్ విచారణకు హాజరుకాలేమని ఈ-మెయిల్ ద్వారా సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణ కేసులో ఈ నెల 5న విచారణకు హాజరుకావాలని గతంలో అధికారులు నోటీసులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్