తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం

82చూసినవారు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం
వరదలతో అతలాకుతమైన తెలుగురాష్ట్రాలకు కేంద్రం భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.3,300 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది.

సంబంధిత పోస్ట్