కేంద్ర బడ్జెట్‌..వారికి బంపర్ ఆఫర్!

62చూసినవారు
కేంద్ర బడ్జెట్‌..వారికి బంపర్ ఆఫర్!
మోదీ ప్రభుత్వం జులై 23న మూడోసారి తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌ పై సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే పొదుపు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. పొదుపు ఖాతా వడ్డీపై పన్ను మినహాయింపు పెంచనుందని సమాచారం. ఈనెలలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ లో ఈ విషయంపై స్పష్టత లభిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎదురు చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్