ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు

60చూసినవారు
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు
దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపికబురు చెప్పింది. DA 3 శాతం పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాన్ని మంత్రివర్గం తీసుకుంది. ఈ నిర్ణయంతో దాదాపు కోటి మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. 3 నెలల బకాయిలతో కలిపి వీరికి జీతం పడనుంది.

సంబంధిత పోస్ట్