వారిని ధనవంతులను చేయడమే కేంద్రం లక్ష్యం: సుప్రియా

79చూసినవారు
వారిని ధనవంతులను చేయడమే కేంద్రం లక్ష్యం: సుప్రియా
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే మండిపడ్డారు. పెట్టుబడిదారులను (క్రోనీ క్యాపిటలిస్టులను) ధనవంతులను చేయడమే కేంద్రం లక్ష్యమని పేర్కొంది. నిరుద్యోగం, సమాజంలో పెరుగుతున్న అసమానతలపై నిర్లక్ష్యం సామాన్య ప్రజలు, రైతులు, యువత, మహిళలు, మధ్యతరగతి వర్గాలతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని సుప్రియా శ్రీనాథే తీవ్ర విమర్శలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్