నీట్ పేపర్ లీకేజీపై సీజైఐ కీలక వ్యాఖ్యలు

60చూసినవారు
నీట్ పేపర్ లీకేజీపై సీజైఐ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్‌- యూజీ 2024 పరీక్ష పత్రం లీకేజీపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీజైఐ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితులకు మే 4వ తేదీ రాత్రి గుర్తుంచుకోవాలని చెప్పారంటే.. లీక్‌ ఆ తేదీ కంటే ముందే జరిగి ఉండొచ్చని అన్నారు. అలా అయితే, స్ట్రాంగ్‌ రూమ్‌ వాలెట్‌లో క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చిందా.. అని ఆయన ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్