సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ ఓటేసేది ఇక్కడే

68చూసినవారు
సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ ఓటేసేది ఇక్కడే
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు నేడు కొడంగల్ కు వెళ్లనున్నారు. ఇక బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సతీసమేతంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి చింతమడకకు ఓటేసేందుకు వెళ్తారని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి. అలాగే కేటీఆర్ నందినగర్ లోని జీఎచ్ఎంసీ కమ్యూనిటీ హాల్ లో, హరీష్ రావు సిద్దిపేటలో ఓటు వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి ప్రాక్సీ విధానంలో ఓటేయనున్నారు.

సంబంధిత పోస్ట్