తెలంగాణ గీతంపై సీఎం రేవంత్‌ భేటీ

53చూసినవారు
తెలంగాణ గీతంపై సీఎం రేవంత్‌ భేటీ
తెలంగాణ రాష్ట్ర గీతంపై సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం ఎర్పాటు చేశారు. ఈ సమావేశానికి శాసన మండలి ఛైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరైయ్యారు. అలాగే మీటింగ్ కి అందె శ్రీ, కీరవాణి, ప్రొఫెసర్‌ కోదండరామ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరబద్రం హాజరైయ్యారు.

సంబంధిత పోస్ట్