ముగిసిన తుదివిడత లోక్‌సభ ఎన్నికల ప్రచారం

57చూసినవారు
ముగిసిన తుదివిడత లోక్‌సభ ఎన్నికల ప్రచారం
తుది విడత లోక్‌సభ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం ముగిసింది. చివరి విడతలో జూన్ 1న 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగనుంది. ఉత్తరప్రదేశ్-13, పంజాబ్-13, బెంగాల్-9, బీహార్-8, ఒడిశా-6, హిమాచల్ ప్రదేశ్-4, జార్ఖండ్-3 స్థానాలు, చండీగఢ్‌లో ఒక లోక్ సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. 57 ఎంపీ స్థానాలకు బరిలో మొత్తం 904 మంది అభ్యర్థులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్