నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్ దంపతులు

66చూసినవారు
నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్ దంపతులు
సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా ఇవాళ కొడంగల్‌కు వెళ్లనున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఆయన కొడంగల్‌లోనే ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొడంగల్‌కు వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే సతీసమేతంగా సీఎం దంపతులు కొడంగల్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్