సీఎం సంచలన వ్యాఖ్యలు (వీడియో)

245561చూసినవారు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చిందన్నారు. ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని ఆరోపించారు. తద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర పన్నిందన్నారు.

సంబంధిత పోస్ట్