ఆక్వాటిక్ చాంపియన్‌షిప్ ప్రారంభం

262చూసినవారు
ఆక్వాటిక్ చాంపియన్‌షిప్ ప్రారంభం
గచ్చిబౌలి ఆక్వాటిక్ స్టేడియంలో జరుగుతున్న జాతీయ సీనియర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌ను సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిభావంతులైన ఎందరో క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించిందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చలో మైదాన్ కార్యక్రమాన్ని చేపట్టామని, ప్రస్తుతం యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. ప్రతిభను ప్రోత్సాహించడంలో తెలంగాణ ఎప్పుడు ముందుంటదని తెలిపారు.

సంబంధిత పోస్ట్