ఈటీవీ విన్‌లోకి రాబోతున్న కమిటీ కుర్రోళ్లు మూవీ

76చూసినవారు
ఈటీవీ విన్‌లోకి రాబోతున్న కమిటీ కుర్రోళ్లు మూవీ
కొత్త నటీనటులతో నిహారిక కొణిదెల సమర్పణలో దర్శకుడు యాదు వంశీ తెరకెక్కించిన చిత్రం 'కమిటీ కుర్రోళ్ళు'. ఆగస్టు 9న విడుదలై థియేటర్లలో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఈ సినిమా 'ఈటీవీ విన్'లో విడుదల కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ ‘కమిటీ కుర్రోళ్ళు’ సెప్టెంబరులో రాబోతున్నారంటూ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

సంబంధిత పోస్ట్