గురుకుల విద్యార్థులను పట్టించుకోని ప్రభుత్వం

85చూసినవారు
గురుకుల విద్యార్థులను పట్టించుకోని ప్రభుత్వం
దేవరకొండ డివిజనలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఎలుకలు కరిచి అస్వస్థతకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మాజీ ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ అన్నారు. డిండి మండలంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో గత నెలలో 16 మంది విద్యార్థినులపై, ఈ నెల 26న కొండభీమనపల్లి బీసీ గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థులపై ఎలుకలు దాడి చేసి గాయపరిచాయన్నారు. గురుకులాల్లో విద్య, భోజనం, వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్