కేరళలో అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

75చూసినవారు
కేరళలో అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
లోక్‌సభ ఎన్నికలకు 39 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటించింది. అయితే ఇందులో కేరళలో పోటీ చేయబోయే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఆ రాష్ట్రం కాంగ్రెస్ కు కంచుకోటగా మారడమే అందుకు కారణం. అక్కడ మొత్తం 20 లోక్‌సభ స్థానాలు ఉండగా, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 19 సీట్లు కైవసం చేసుకుంది. రాహుల్ గాంధీ కూడా కేరళలోని వయనాడ్ నుంచే పోటీ చేసి గెలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్