మూసీని మురికి కూపంలా మార్చింది కాంగ్రెస్, టీడీపీలే: కేటీఆర్ (వీడియో)

56చూసినవారు
TG: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. మూసీ శుద్ధిపై కేటీఆర్ శుక్రవారం పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మూసీని మురికికూపం చేసింది కాంగ్రెస్ అనేది 2015లో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్టు చెబుతోంది. బీఆర్ఎస్ పార్టీ జూన్ 2014లో అధికారంలోకి వచ్చింది అంటే అంతకు ముందు పాలించిన కాంగ్రెస్, టీడీపీలే మూసీని మురికి కూపంగా మార్చాయి' అని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్