మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రచ్చ

68చూసినవారు
ఇటీవ‌ల మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో రోడ్ షోలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోడ్ షో లో మాట్లాడిన కొండా సురేఖ బీసీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ ఉన్న బీసీలందరూ ఒక్కొక్కరు 10ఓట్లు వేస్తే మన నీలం మధు విజయం సాధిస్తారని వ్యాఖ్యలు చేశారు. మంత్రే ఇలా మాట్లాడ‌టం ఏంట‌ని ప్రత్యర్థి పార్టీల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్