పార్లమెంట్‌లో రైతులతో రాహుల్ గాంధీ భేటీపై వివాదం

68చూసినవారు
పార్లమెంట్‌లో రైతులతో రాహుల్ గాంధీ భేటీపై వివాదం
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో రైతులతో సమావేశం కానున్నారు. పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో ఈ సమావేశం జరగనుంది. రైతులకు పాస్‌లు ఇవ్వడంలేదని రాహుల్ ఆరోపించారు. అయితే ఈ విషయం మీడియా ముందుకు రావడంతో రాహుల్‌ను కలిసేందుకు రైతులను అనుమతించారు. ప్రతిపక్షనేతగా ఉన్నందున కొందరు రైతులను తన ఛాంబర్‌కు పిలిపించానని, అయితే వారికి పాస్‌లు ఇవ్వడంలేదని అన్నారు.

సంబంధిత పోస్ట్