భర్తకు రూ.5 వేల భరణం ఇవ్వాలని కోర్టు తీర్పు

566చూసినవారు
భర్తకు రూ.5 వేల భరణం ఇవ్వాలని కోర్టు తీర్పు
భర్తపై గృహహింస కేసు పెట్టిన ఓ మహిళకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ కోర్టు ఇటీవల షాక్ ఇచ్చింది. ఆమె పెట్టిన కేసుకు, కోర్టులో వాదనలకు పొంతన లేకపోవడాన్ని న్యాయమూర్తి గమనించారు. దీంతో భర్తకు నెలకు రూ.5,000 భరణం ఇవ్వాలని ఆ మహిళను ఆదేశించారు. ఉజ్జయినికి చెందిన అమన్, ఆ మహిళ 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం భర్త తనను హింసిస్తున్నాడని, తల్లిదండ్రుల ఇంటికి ఆమె వెళ్లిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్