30 మంది అధికారులపై క్రిమినల్ కేసులు: రొనాల్డ్ రాస్

78చూసినవారు
30 మంది అధికారులపై క్రిమినల్ కేసులు: రొనాల్డ్ రాస్
HYD జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల విధుల కోసం నియమితులైన అధికారులు శిక్షణ తరగతులకు గైర్హాజరవడంపై GHMC కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ చర్యలు తీసుకున్నారు. శిక్షణ తరగతులకు గైర్హాజరైన 30 మంది సిబ్బందిపై ఆర్పీ యాక్ట్ 1951 సెక్షన్ 134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్