తిరుమలలో భక్తుల రద్దీ

85చూసినవారు
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. బుధవారం స్వామివారిని 73,811 మంది దర్శించుకోగా, 34,901 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.19 కోట్లు లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్